హర్యానా: ఇప్పటి వరకు గోవులను తరలిస్తున్న వారిని గోసంరక్షకులు దాడి చేసి చంపేసిన ఘటనలను చూశాం. అయితే హర్యానాలో ఇందుకు భిన్నంగా జరిగింది. గోవులను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ గోసంరక్షకుడిపై దాడి చేసి చంపారు. హర్యానా రాష్ట్రం పల్వాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోపాల్గా గుర్తించడం జరిగింది. ఈయన గోరక్షక్ సమితిలో సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SXVJOM
సీన్ రివర్స్: ఇప్పుడు స్మగ్లర్లు గోసంరక్షకులను కాలుస్తున్నారు..అక్కడ జరిగింది అదే..!
Related Posts:
రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని రవళి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. మంగళవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు… Read More
అన్న అప్పు చేశాడని టెక్కీ చెల్లి మీద అత్యాచారం, కిడ్నాప్, దాడి, వడ్డీ వ్యాపారి వీరంగం !బెంగళూరు: అన్న అప్పు చేశాడని, తీసుకున్న రుణం చెల్లించలేదని విద్యావంతురాలైన చెల్లెలు మీద వడ్డీ వ్యాపారి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో సంచలనం కలిగ… Read More
సైనిక వీరుడు అభినందన్ కథతో సినిమా.. ఆ పాత్రకు జాన్ అబ్రహమేనా?ఢిల్లీ : తెలుగు, హిందీ. ఏ సినిమా రంగం చూసినా.. సమస్తం బయోపిక్ మయం. అవును, ఇది అక్షరాలా సత్యం. తెలుగులో ఇటీవల మహానటి సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్… Read More
హద్దులు దాటుతున్నారు : కేసీఆర్..జగన్ దర్మార్గాలకు పాల్పడుతున్నారు: సీయం ఫైర్...!తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వైసిపి అధినేత జగన్ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏ వ్యక్తికై నా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అ… Read More
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కాంగ్రెస్: పొత్తు కోసం ఆప్ తో సంప్రదింపులు: మిగిలింది ఒక్క స్థానమేన్యూఢిల్లీ: చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్… Read More
0 comments:
Post a Comment