Tuesday, March 5, 2019

హ‌ద్దులు దాటుతున్నారు : కేసీఆర్..జ‌గ‌న్ ద‌ర్మార్గాల‌కు పాల్ప‌డుతున్నారు: సీయం ఫైర్‌...!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..వైసిపి అధినేత జ‌గ‌న్ పై ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. ఏ వ్యక్తికై నా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండి పడ్డారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫారమ్ 7 దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tv7bUI

Related Posts:

0 comments:

Post a Comment