న్యూఢిల్లీ/హైదరాబాద్ : మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మళ్లీ రాజ్యసభలో తన వాణి వినిపించబోతున్నారు. ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాజస్థాన్ బీజేపీ నేత, రాజ్యసభ్యుడు మదన్లాల్ సైనీ మరణించడంతో ఆ పదవికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ను అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ గురువారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K8hOXY
అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీ ప్రధాని...! రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్ సింగ్..!!
Related Posts:
దొరల్లా బతుకుతారు.. దొంగతనాలు చేస్తారు.. వీళ్లెక్కడి మనుషులు రా నాయనా..!హైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అంటారు. దొరకనంత కాలం ఏ దొంగైనా దొరలా బతుకుతాడని దానర్థం. పోలీసులకు దొరికితే చాలు ఆ దొంగ గుట్టు బయట పడుతుంది. ఇదే … Read More
ఏపీ అప్పుల్లో, 42వేల కోట్లు చంద్రబాబు ఇచ్చినవే : బుగ్గనఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… Read More
టాయిలెట్తో సెల్ఫీ! అవుతుందిక పెళ్లి!! వధువుకు కానుకగా రూ.51వేలు కూడాభోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకం ప్రకారం.. తన ఇంట్లో కట్టుకున్న మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ దిగితేనే ఆ యువకుడికి పెళ్లి జరుగుతుంది.… Read More
యువతను మావోయిస్టులుగా మార్చే కుట్ర: హైదరాబాద్ సీపీ వార్నింగ్హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు సంస్థలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే సంస్… Read More
ట్రబుల్ షూటర్ కు మరోసారి చిక్కులు, ఆరు ఏళ్ల అక్రమ మైనింగ్ కేసు రీ ఓపెన్ !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆరు సంవత్సరాల క్రితం సమర్ప… Read More
0 comments:
Post a Comment