న్యూఢిల్లీ/హైదరాబాద్ : మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మళ్లీ రాజ్యసభలో తన వాణి వినిపించబోతున్నారు. ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాజస్థాన్ బీజేపీ నేత, రాజ్యసభ్యుడు మదన్లాల్ సైనీ మరణించడంతో ఆ పదవికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ను అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ గురువారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K8hOXY
అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీ ప్రధాని...! రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్ సింగ్..!!
Related Posts:
Devil sketch: దెయ్యం పట్టిందని నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, కాంచనా కూడా కాపాడలేదు !బెంగళూరు/ బళ్లారి/ చిత్రదుర్గ: మూడనమ్మకాలు అడ్డం పెట్టుకుని ఇప్పటికీ అనేక మంది అమాయకులకు కొంత మంది కుచ్చుటోపీ పెడుతున్నారు. అమాయకులకు ఆర్థికంగా నష్టం … Read More
కాంగ్రెస్ ఎందుకు క్షమాపణ చెప్పాలి... బీజేపీ డిమాండ్పై శశి థరూర్ రివర్స్ ఎటాక్...పుల్వామా ఉగ్రదాడి తమ ఘనతే అని స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ప్రకటించడంతో పాక్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. పాక్ చేసిన ఈ ప్రకటనను బీజేపీ ఇప్ప… Read More
పోలవరంపై ప్రధాని మోడీకి జగన్ లేఖ - సవరించిన అంచనాల ఆమోదం కోరుతూ..పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనాలను ఆమోదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ లేఖ రాశా… Read More
రాసలీలల మంత్రి ఔట్ .. క్యాబినెట్ లోకి కవిత ఇన్ ? తెలంగాణాలో ఆసక్తికర చర్చతెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. రాసలీలల మంత్రికి సంబంధించిన వ్… Read More
సీ ప్లేన్: మోదీ ప్రారంభించిన ఈ నీటిపై విమానాలు ఏమిటి? స్పైస్జెట్ వీటిని ఎక్కడెక్కడ నడుపుతోందికోవిడ్ మహమ్మారి కారణంగా ఎదురైన వ్యాపార ఇబ్బందులను ఎదుర్కొంటూ నిలదొక్కుకునేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ సీప్లేన్లను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది.… Read More
0 comments:
Post a Comment