ఉత్తర రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 749 స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అసిస్టెంట్ లోకో పైలట్, స్టాఫ్ నర్స్ , జేఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్స ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జూన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QwogtE
ఉత్తరభారతీయ రైల్వేలో 749 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Related Posts:
పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి...పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగా..రాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నా… Read More
జిమ్స్,యోగా సెంటర్స్ రీఓపెన్... కేంద్రం తాజా మార్గదర్శకాలు... ఈ నిబంధనలు తప్పనిసరి...కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్నాళ్లు మూతపడ్డ జిమ్ సెంటర్స్,యోగా ఇనిస్టిట్యూట్స్ అగస్టు 5 నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్ల పర… Read More
Coronavirus: అమిత్ షాకు కరోనా పాజిటివ్, సోషల్ మీడియాలో సెటైర్లు, కాంగ్రెస్ టాప్ లీడర్ అరెస్టు!బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ప్రస్తుతం కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా గురుగావ్ లోని మ… Read More
కశ్మీర్: 'కొన ఊపిరితో ప్రజాస్వామ్యం... స్తంభించిన రాజకీయ ప్రక్రియ' : విశ్లేషణగత ఏడాది ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచీ. అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 2015 మార్చిలో జమ్ము-కశ్మీర్… Read More
కుల్ భూషణ్ జాదవ్కు న్యాయవాది ఏర్పాటుకు భారత్కు అనుమతివ్వండి: పాక్ హైకోర్టుఇస్లామాబాద్: కుల్ భూషణ్ జాదవ్కు న్యాయ సలహాదారు(న్యాయవాది)ని నియమించుకునేందుకు భారత్కు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం పాకిస్థాన్ ప్రభుత… Read More
0 comments:
Post a Comment