ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో జనసేన పార్టీ నేతలు దిక్కు తోచనిస్థితిలో ఉన్నారు . ఓటమి అనంతరం మీడియా ముందుకొచ్చి ముక్తసరిగా రెండు నిముషాలు మాట్లాడి వెళ్ళిపోయిన పవన్ పార్టీ శ్రేణుల్లో కావాల్సిన స్థైర్యం నింపలేదు . కార్యకర్తల్ని, పోటీచేసిన అభ్యర్థుల్ని ఉద్దేశించి మాట్లాడటం కానీ,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wydt9b
జనసేనకు గుడ్ బై చెప్పిన కీలక నేత .. ఏమన్నారంటే
Related Posts:
నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులురంగారెడ్డి : జిల్లాలో పరిషత్ పోరు ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో భాగంగా 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీగా అదృష్టం పరీక్షించుకోవడానికి చా… Read More
ఐడియా : సమ్మర్ కూల్.. సోలార్ ఫ్యాన్.. గొడుగు కింద హాయిగా (వీడియో)హైదరాబాద్ : ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఓ కంపెనీకి సంబంధించిన పాపులర్ యాడ్. అది వాస్తవికతకు దగ్గరగా ఉంది కాబట్టే ఫుల్ క్లిక్ అయింది. వాస్తవా… Read More
ఎయిర్పోర్స్లో అభినందన్ రీ ఎంట్రీ.. ఘనస్వాగతం పలికిన సహోద్యోగులుజమ్మూ : వింగ్ కమాండర్ అభినందన్ విధుల్లో చేరారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎయిర్ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్గా తేలడంతో అభినందన్ తిరిగి డ్యూ… Read More
కేంద్రంలో ఈసారి అధికార పీఠం ఎవరిది?.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదేనా కుర్చీ?ఢిల్లీ : పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ స్థానం కీలకం. ఆ సెగ్మెంట్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో, అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదేదో జోస్యం కాదు.. క… Read More
మోడీకి క్లీన్చిట్పై ఈసీలో అసమ్మతి?ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల విషయంలో ఎలక్షన్ కమిషన్లో బేధాభిప్రాయాలు వ్యక్తమయినట్లు తెలుస్తోంది. … Read More
0 comments:
Post a Comment