ఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పూజా అనే 19 ఏళ్ల యువతి వివాహంలో ఈ ఘటన జరిగింది. వివాహవేడుకల్లో భాగంగా గాల్లోకి ఓ వ్యక్తి కాల్పులు జరపగా అది కాస్త పూజా కాలుకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు నాలుగు గంటల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP0igj
Sunday, January 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment