Sunday, August 4, 2019

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కీలక వ్యాఖ్యలు..! నాకు దేవుడు వెంకటేశ్వరుడు.. నాయకుడు వైఎస్ జగన్

హైదరాబాద్: తాను ఇక రాజకీయాలు మాట్లాడబోనని ప్రముఖ హాస్యనటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పృథ్వీ అన్నారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారని చెప్పారు. తాను ఓ బాధ్యతాయువతమైన స్థానంలో ఉన్నందున రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. అలాగని- వైఎఎస్ఆర్సీపీకి చెందిన ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KhBvwF

Related Posts:

0 comments:

Post a Comment