దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై మిగతా రాష్ట్రాలు ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. కరోనా పరీక్షలను తప్పనిసరి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కరోనా ప్రభావం పెరుగుతున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aK67UJ
కరోనా కల్లోలం- ఢిల్లీ కీలక నిర్ణయం-5 రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి
Related Posts:
ఆడియో టేపుల్లో ఉన్న మాటలు నావే, సీఎం ఎడిటింగ్ చేశారు, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!హుబ్బళి (కర్ణాటక): కర్ణాటకలోని గురుమిఠ్కల్ జేడీఎస్ శాసన సభ్యుడు నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్టాడిన మాటలు నిజమే అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,… Read More
ఏపి భవన్ లోనే దీక్ష ఎందుకు : టిడిపికి ఎలా కలసొచ్చింది : ఏంటీ సెంటిమెంట్..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వైఖరి కి నిరసనగా ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో దీక్ష ప్రారంభించారు. దీని కోసం ఏపి భవన ను వేదికగా ఎంచుకున్నారు.… Read More
ఢిల్లీతో ఢీ : కొనసాగుతున్న చంద్రబాబు ధర్మ పోరాటం.. జాతీయ నేతల సంఘీభావంఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని … Read More
తప్పతాగి, కర్ర చేతబట్టి.. రెచ్చిపోయిన 'వాచ్మెన్'సిద్ధిపేట : వాచ్మెన్ తప్పతాగి బెత్తం చేతబట్టాడు. సంక్షేమ పాఠశాలలోని విద్యార్థులను చితకబాదాడు. వాచ్మెన్ గా కంటికి రెప్పలా కాపాడాల్సినోడు.. వాతలు తేలే… Read More
హోటల్లో టేబుల్స్ తుడుస్తున్న ఓ అన్నదాత..! ఆదుకోని రైతు బంధు..!!సంగారెడ్డి/ హైదరాబాద్ : రైతు కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా అవి క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా అన్నదే సందేహంగా మారింది. పంట పండించ… Read More
0 comments:
Post a Comment