దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై మిగతా రాష్ట్రాలు ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. కరోనా పరీక్షలను తప్పనిసరి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కరోనా ప్రభావం పెరుగుతున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aK67UJ
కరోనా కల్లోలం- ఢిల్లీ కీలక నిర్ణయం-5 రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి
Related Posts:
16న బీజేపీ-జనసేన కీలక భేటీ: ఢిల్లీ పర్యటనపై పవన్ కళ్యాణ్, బూతు మీడియం అంటూ వైసీపీపై..కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తాజా ఢిల్లీ పర్యటన కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జనసేన నేతలు, కార్యర్తలను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మా… Read More
పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం: వారి వల్లే అశాంతి అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడికాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదంటూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ద్… Read More
పార్టీ కండువాతో ఉరిరేసుకుని.. గంగాభవాని ఆత్మహత్యాయత్నం.. మాజీ మంత్రిపై మనీషా సంచలన ఆరోపణలు‘‘నా పిల్లల కంటే కూడా పార్టీనే ఎక్కువ ప్రేమించాను... పదిహేనేళ్లుగా పార్టీ కోసం నేను చేయని త్యాగమంటూ లేదు... హైకమాండ్, లోకల్ నాయకుల ఆదేశాల మేరకు నడుచుక… Read More
చీడపురుగు! మదమెక్కిన మాటలు..: ద్వారంపూడిని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేతలపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి భాష ఎలావుందో ప్రజలక… Read More
హైదరాబాద్కు అరుదైన అతిథులు.. పిల్లలందరూ ఎగిరి గంతేస్తారు.. పలకరించడానికి సిద్ధంకండి..విశ్వనగరం హైదరాబాద్లోకి అరుదైన అతిథులు అడుగుపెట్టబోతున్నారు. చెంగుచెంగున ఎగురుతూ మనల్ని కనువిందు చేయనున్నాను. రాబోయే సమ్మర్ లో పిల్లలకు, పెద్దలకు చక్… Read More
0 comments:
Post a Comment