Tuesday, February 23, 2021

విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తేనట: సోము ఏం చెబుతున్నారు?

అమరావతి: ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి ప్రాంత రైతు కే శ్రీనివాస రావు చెప్పుతో దాడి చేసిన ఉదంతం..కలకలం రేపుతోంది. ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కొలికపూడి శ్రీనివాస రావు నేపథ్యాన్ని తవ్వి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kfSxvD

0 comments:

Post a Comment