Monday, February 11, 2019

ఏపి భార‌త‌దేశంలో భాగం కాదా : హ‌మీలు అమ‌లు చేయాలి : దీక్ష‌కు మ‌న్మోహ‌న్‌-రాహుల్-ఫ‌రూక్ మ‌ద్ద‌తు..

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రారంభించిన దీక్ష‌కు మాజీ ప్ర‌దాని మ‌న్మోహ‌న్ సింగ్‌,కాంగ్రెస్ అధినేత రాహు ల్ గాంధీ, జ‌మ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు చేస్తున్న దీక్షా వేదిక వ‌చ్చి ఏపి ప్ర‌జ‌ల‌కు త‌మ మ‌ద్ద తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని మోదీ పై ఇద్ద‌రు నేత‌లు ఫైర్ అయ్యారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SzL4w3

Related Posts:

0 comments:

Post a Comment