మరో మూడునెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్కు పదునైన అస్త్రంగా ప్రియాంకాగాంధీని చూస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఓ గేమ్ఛేంజర్ అవుతారని ఆపార్టీ భావిస్తోంది. దీంతో ప్రియాంకాగాంధీ తన తొలి మెగా రోడ్షోలో పాల్గొనేందుకు సోమవారం ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చేరుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశం తర్వాత తన తొలి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం. ఇక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MXJ2k5
నమస్తే నేను ప్రియాంకా గాంధీ మాట్లాడుతున్నాను: ఆడియో ద్వారా కార్యకర్తలకు సందేశం
Related Posts:
ఎస్ఈసీపై వ్యాఖ్యలొద్దు, అభ్యర్ధులతో మాట్లాడొద్దు- వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టు ఆదేశంఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి పోటీగా నామినేషన్ వేసే అభ్యర్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ వివాదాస్పద హెచ్చరికలు చేసిన వై… Read More
బూతుల మంత్రి కొడాలి నాని, ఎప్పుడూ తాగి ఉండే ఎమ్మెల్యే జోగి రమేష్ .. బోండా ఉమా ధ్వజంరాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలపై ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్… Read More
కేంద్రంతో అమీ తుమీ: నిరవధికంగా రైతు నిరసనలు -టికాయత్ ప్రకటన -సుదీర్ఘ పోరుకు సరంజామా సిద్ధంవ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త గా తెచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న నిరసనలు శుక్రవారం నాటికి 79వ రోజుకు చేరాయి. ద… Read More
బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు, 11 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయిం. విరుద్ నగర్ జిల్లా వెంబకొట్టాయ్ వద్ద గల ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్ర… Read More
మంత్రులు/ నేతలపై చర్యలేవీ, ఎస్ఈసీపై వర్ల రామయ్య ఆగ్రహం.. తలొగ్గారని కామెంట్స్ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి దశ విజయవంతం కాగా.. రెండో, మూడో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై టీడీ… Read More
0 comments:
Post a Comment