Monday, February 11, 2019

నమస్తే నేను ప్రియాంకా గాంధీ మాట్లాడుతున్నాను: ఆడియో ద్వారా కార్యకర్తలకు సందేశం

మరో మూడునెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు పదునైన అస్త్రంగా ప్రియాంకాగాంధీని చూస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఓ గేమ్‌‌ఛేంజర్ అవుతారని ఆపార్టీ భావిస్తోంది. దీంతో ప్రియాంకాగాంధీ తన తొలి మెగా రోడ్‌షోలో పాల్గొనేందుకు సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని లక్నోకు చేరుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశం తర్వాత తన తొలి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం. ఇక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MXJ2k5

Related Posts:

0 comments:

Post a Comment