Tuesday, February 19, 2019

పేదోడ్ని.. హోటల్లో డబ్బు పోయింది, దొరకకుంటే ఆత్మహత్య చేసుకుంటా: అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ శాసన సభ్యుడు అసెంబ్లీ సాక్షిగా రోధించారు. తన డబ్బులు పోయాయని, వాటిని తిరిగి రికవరీ చేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యే పేరు కల్పనాథ్ పాశ్వాన్. అతను సమాజ్‌వాది పార్టీ మెహ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. తన డబ్బు చోరీకి గురైందని అసెంబ్లీలో రోదించారు. ఎమ్మెల్యే కల్పనాథ్‌ ఆజాంగఢ్‌లోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ne8odn

Related Posts:

0 comments:

Post a Comment