పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలూ కదిలి వస్తున్నా యి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు 30 కోట్లు ఆర్దిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చారు. ప్రయివేటు పాఠశాలలు..కళాశాలలు..వ్యక్తులు సాయం ప్రకటిస్తున్నారు. ఉద్యోగుల సాయం 30 కోట్లు..జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GwZDe4
ఏపి ఉద్యోగుల సాయం 30 కోట్లు : అమర జవాన్లకు అండగా ...!
Related Posts:
బాబోయ్ ఇవేం ధరలు: అక్కడ ఉల్లి ధరలు వింటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్..!ప్రయాగరాజ్ (యూపీ): అకాల వర్షాలు, వాతావరణంలో అనుకోని మార్పులతో ఈ సారి కూరగాయల ధరలు ఉత్తర్ప్రదేశ్లో కొండెక్కి కూర్చున్నాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడ… Read More
గోవిందా గోవిందా, చిన్నమ్మ రూ. 1,500 కోట్ల బినామీ ఆస్తులు సీజ్, అమ్మ ఆసుపత్రిలో ఉంటే !చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత నెచ్చలి వీకే శశికళ అ… Read More
TSRTC Strike:ప్రైవేటీకరిస్తాం.. అమ్మేస్తాం..: కేసీఆర్ బెదిరింపులకు ‘కేంద్రం’ ఉందన్న అశ్వత్థామరెడ్డిహైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో అటు కార్మిక యూనియన్లు గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో అరకొర బస్సులతో ప్రయాణికులు, ప్… Read More
విజయది పాశవిక హత్య, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, తహశీల్దార్ మర్డర్పై మంత్రి కేటీఆర్అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హఠాన్మరణంపై మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజయ మృతిచెందారనే వార్త షాక్ కలిగించిందన్నారు. ఈ మేర… Read More
కలాంకు అవమానం.. ఆయన కంటే వైఎస్ఆర్ గొప్పవారా? చంద్రబాబు, బీజేపీ ఫైర్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త వివాదంలో చిక్కుకున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సర్కార్ పలు పథకాలు, పురస్కారాల మార్ప… Read More
0 comments:
Post a Comment