Tuesday, February 19, 2019

వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి, నేడు జగన్‌తో కృపారాణి భేటీ? కారణాలివే!

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేతలు కూడా జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GAW8TU

Related Posts:

0 comments:

Post a Comment