గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న మర పడవ పోటెత్తిన కృష్ణానదిలో స్తంభించిపోయింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వెంట స్థానిక విలేకరులు, తెనాలి రెవెన్యూ అధికారులు, పోలీసులు, కొందరు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. దీనితో సర్వత్రా ఆందోళన నెలకొంది. కొద్దిసేపటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mib2Bj
కృష్ణా వరద ప్రవాహంలో స్తంభించిన పడవ: తృటిలో ఒడ్డెక్కిన వైసీపీ ఎమ్మెల్యే!
Related Posts:
యాచకుల రహిత నగరంగా హైదరాబాద్ ... కేంద్రం కొత్త పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ?భారతదేశం అన్నపూర్ణ .. కానీ అడుగడుగునా ఆకలి కేకలే .. ఏ రోడ్డులో చూసినా దేహీ అని యాచన చేస్తూ జీవనం సాగించే వాళ్ళే . భారతదేశం భాగ్య సీమ అని గొప్పలు చెప్ప… Read More
వైఎస్ జగన్ సర్కారుకు ఊరట: ‘మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్’పై ఇండియన్ నేవీ క్లారిటీఅమరావతి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు, వార్తలపై తూర్పు నావల్ కమాండ్(ఈఎన్… Read More
విషాదం: తుపాకీ మిస్ఫైర్: కానిస్టుబుల్ తలలోకి బుల్లెట్, మృతికుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుపాకీ మిస్ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తిర్యానీ పోలీస్ స్టేషన్లో త… Read More
‘నేషనలిజమ్.. భారత్ మాతా కీ జై’ నినాదాల దుర్వినియోగం: మన్మోహన్ సింగ్న్యూఢిల్లీ: జాతీయవాదం, భారత్ మాతా కీ జై అనే నినాదాలు తప్పుగా ఉపయోగించబడుతున్నాయని, మిలిటెంట్ తరహా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారని మాజీ… Read More
కాలేజ్ స్టూడెంట్ టార్గెట్: అమ్మాయిలు, ఆంటీల నడుముతో తిక్కతిక్క టిక్ టాక్ వీడియోలు, పరుగో పరుగు !చెన్నై/ తిరుచ్చి: టిక్ టాక్ పిచ్చితో తిక్కతిక్కగా ప్రవర్తించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న యువకుడిని తమిళనాడులో అరెస్టు చేశారు. అమ్మాయిలతో తిక్కచ… Read More
0 comments:
Post a Comment