రానున్నది వేసవి కాలం . ఎండలు మండే కాలం . గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం వుందని వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ అభిప్రాయపడుతుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపిన తరువాత నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SroGk5
మార్చి మొదటి వారం నుండే ఒంటిపూట బడులు.. విద్యాశాఖ నిర్ణయం
Related Posts:
ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్తెలంగాణలో కరోనా పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ పోకడలపై ప్రభుత్వాలకు సైతం అవగాహన కరువైందని, ఏ వేవ్, ఏ … Read More
షర్మిల ప్రశ్నించిన మరునాడే కొలువుల ప్రకటన, బై ఎలక్షన్ ఫీటా..?50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నీ విభాగాల్లో ఖాళీల ఆధారంగా కొలువుల అని చెప్పారు. ఇదీ నిజంగా కేసీఆర్ వేశారా.. లేదంటే మరే… Read More
ఏపీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ఆంధ్రప్రదేశ్లోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విడుదల చేశారు. శుక్రవారం ఒక ప్రకటనలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూ… Read More
సాయిరెడ్డికి రఘురామ షాక్: స్పీకర్ను బెదిరించారంటూ రెబల్ ఫిర్యాదు -గతంలో వెంకయ్యను కూడాదేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన తీరును మార్చుకోలేదు. వైసీపీ స… Read More
జ్యోతిరాదిత్య సింధియాకు అనూహ్య టాస్క్ -మంత్రిగా మొదటి పని ఇదే -ఇచ్చింది ప్రధాని మోదీ కాదుప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణాలు చేశారు. అయితే, కేబినెట్ కూర్పునకు ముందు, ఆ తర్వాత … Read More
0 comments:
Post a Comment