Monday, August 12, 2019

సీఎం కేసీఆర్ కు నగరిలో రోజా ఆతిధ్యం : ఆయనతో కలిసి కంచీపురానికి : ఫైర్ బ్రాండ్ అసలు లక్ష్యం ఇదేనా..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. నగరిలోని తన ఇంట కేసీఆర్ కు విందు అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కంచి పురం వెళ్లే క్రమంలో హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత కంచీ పురం వెళ్లే సమయంలోనే రోజా నివాసానికి వెళ్లాలని భావించినా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31BUEPR

Related Posts:

0 comments:

Post a Comment