Monday, August 12, 2019

పాకిస్తాన్‌కు కౌంటర్: ఢిల్లీ - లాహోర్ బస్సు సర్వీసును రద్దు చేసిన భారత్

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ అనేక విషయాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయడం, థార్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయడం, లాహోర్-ఢిల్లీ బస్సులను రద్దు చేయడంలాంటి నిర్ణయాలు తీసుకుంది. భారత్ కూడా ఇందుకు గట్టి సమాధానం చెబుతూ ఇప్పటికే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయగా.. తాజాగా ఢిల్లీ -

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWRzrD

Related Posts:

0 comments:

Post a Comment