మోగా: పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అదే కుటుంబ సభ్యుడు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. మోగా జిల్లా నాథూవాల్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సందీప్ సింగ్ అనే వ్యక్తి తన నాణమ్మ, తండ్రి, తల్లి, సోదరి, ఆమె మూడేళ్ల బాలికను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OMErFE
పంజాబ్లో దారుణం : తన కుటుంబానికి చెందిన ఐదుగురిని కాల్చిన వ్యక్తి , అనంతరం ఆత్మహత్య
Related Posts:
జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?అమరావతి: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఇద్దరు పోల… Read More
జగన్ ఆత్మరక్షణలో పడ్డారా : ఆ ఆరోపణలు నిరాధారం: 35 మంది కాదు..ఇద్దరే..!వైసిపి అధినేత జగన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదా. డీఎస్పీ ప్రమోషన్లలో ఒక సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పె ద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస… Read More
ఓం శాంతి శాంతి శాంతిః.. మూడుసార్లు ఎందుకంటాం?కాలేవర్షతు పర్జన్య: పృధివీ సస్యశాలినీదేసోయం క్షోభరహిత: రాజానస్సంతు నిర్ణయా: మనం మంత్రం చివరిలో ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని అంటారు ఎందుకు... .? ఏ ప… Read More
కేంద్రం నిధులు తీసుకోం.. మెట్టు దిగని దీదీ.. కొనసాగుతున్న దీక్షకోల్కతా : పశ్చిమ బెంగాల్ రగడ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న అక్కడి సీఎం మమతా బెనర్జీ మెట్టు దిగడంలేదు. కేంద్రం తీరుప… Read More
వివస్త్రను చేసి రైలు పట్టాల పై : రాత్రంతా చిత్రవధ : యువతి పై గ్యాంగ్ రేప్..!ఉన్మాదం పెచ్చరిల్లుతోంది. ఓ యువతి పై దాడి చేసి పైశాచికంగా వ్యవహరించి..చిత్రవధకు గురిచేసిన అమానవీయ ఘటన ఇది. ప్రియుడి పై దాడి యువతని లొంగద… Read More
0 comments:
Post a Comment