వైసిపి అధినేత జగన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదా. డీఎస్పీ ప్రమోషన్లలో ఒక సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పె ద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. డీఎస్పీ ప్రమోషన్ల లో ఏ సామాజికవర్గం వారు ఎంత మంది ఉన్నారనే లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t8iNOJ
జగన్ ఆత్మరక్షణలో పడ్డారా : ఆ ఆరోపణలు నిరాధారం: 35 మంది కాదు..ఇద్దరే..!
Related Posts:
కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ తోనే పూర్వవైభవం..! వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అద్యక్ష పదవికి ప్రియాంక గాంధీ నేతృత్వం వహిస్తేనే పార్టీ అదికారంలోకి వస్తుందనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆల్ ఇండియా … Read More
VG Siddhartha Missing: ఆపరేషన్ సిద్ధార్థ: ఒక్కరి కోసం 150 మంది! అయినా దొరకని జాడబెంగళూరు: కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల అధిపతి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. స… Read More
మృత్యువుతో పోరాడుతున్న ఉన్నావ్ బాధితురాలు .. 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్న వైద్యులుఉన్నావ్ : రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి పరిస్థితి సీరియస్గా ఉంది. ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతుందని, శరీరంలో చాలా చోట్ల ఎమ… Read More
డబుల్ బెడ్రూమ్ ఇళ్లా మజాకా.. కట్టనే లేదు.. కూలిపోతున్నాయి.!ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అభాసుపాలు అవుతోందా? కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా… Read More
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఎర్సీపీట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైకాప రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశాడు. కాగా ఉదయం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చ… Read More
0 comments:
Post a Comment