Tuesday, February 5, 2019

జ‌గ‌న్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా : ఆ ఆరోప‌ణ‌లు నిరాధారం: 35 మంది కాదు..ఇద్ద‌రే..!

వైసిపి అధినేత జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేదా. డీఎస్పీ ప్రమోషన్లలో ఒక సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పె ద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. డీఎస్పీ ప్ర‌మోష‌న్ల లో ఏ సామాజిక‌వ‌ర్గం వారు ఎంత మంది ఉన్నార‌నే లెక్క‌ల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t8iNOJ

0 comments:

Post a Comment