కోల్కతా : పశ్చిమ బెంగాల్ రగడ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న అక్కడి సీఎం మమతా బెనర్జీ మెట్టు దిగడంలేదు. కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ దీదీ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. మరోవైపు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీపై ఆరోపణలు గుప్పించిన మమతా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HPJa6d
కేంద్రం నిధులు తీసుకోం.. మెట్టు దిగని దీదీ.. కొనసాగుతున్న దీక్ష
Related Posts:
వైరల్ : నన్నే ప్రశ్నిస్తావా?.. విద్యార్థిపై మంత్రి ఆగ్రహం.. రచ్చ రచ్చముంబయి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం నేరమా? ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులకు ఫిర్యాదు చేయడం పాపమా? ఇలాంటి ప్రశ్నలకు ఓ మంత్రి చేసిన ఘనకార్యం అవుననే… Read More
కోడి కత్తి కేసులోకి చంద్రబాబును లాగుతారా? అక్రమాస్తుల కేసులో జగన్కు ఉపశమనం లభిస్తుందా?అమరావతి: భారతీయ జనతా పార్టీపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు పని చేయర… Read More
భీం మహాసంఘం విజయ్ సంకల్ప్ ర్యాలీ: ప్రపంచ రికార్డ్ దిశగా బీజేపీ, 5వేల కిలోల కిచిడీ వంటకం!ఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రపంచ రికార్డుతో పాటు దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. ఇందుకోసం భీమ్ మహా సంగమ్ విజయ్ సంకల్ప్ పేరు… Read More
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీదేదే పైచేయి, కానీన్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు మరెంతో దూరం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే ర్యాలీలతో తన … Read More
ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే నియామకం పట్ల రాజాసింగ్ అభ్యంతరం, సంచలన నిర్ణయంహైదరాబాద్: మజ్లిస్ పార్టీకి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తే తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని బీజేపీ తరఫున గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ లోథ్ స్పష్… Read More
0 comments:
Post a Comment