బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లోని ఎస్కలేటర్ నుంచి కింద జారిపడిన చిన్నారి మరణించింది. తీవ్రగాయాలైన హరిణి అలియాస్ హాసిని (18 నెలలు ) చికిత్స విఫలమై మరణించిందని సోమవారం బెంగళూరులోని సుబ్రమణ్య నగర పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో హాసిని అనే చిన్నారి తల్లి, అవ్వతో కలిసి శ్రీరాంపుర మెట్రో రైల్వేస్టేషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TjfIqm
బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి జారి చిన్నారి మృతి, అధికారులు!
Related Posts:
Corona Vaccine: మీ వ్యాక్సిన్ పై ప్రజలకు నమ్మకం ఉందా ?, అమ్మ పెట్టదు, అడుక్కుతిన్నీయ్యదు, ఇదే !న్యూఢిల్లీ/లక్నో/హైదరాబాద్: బారతదేశంలో శనివారం కోవిడ్ వ్యాక్సిన్ టీకాల పంపిణి కార్యక్రమం మొదలైయ్యింది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో కేంద్రంలో… Read More
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...మహిళలపై అత్యాచార వార్తలతో ఉత్తరప్రదేశ్ నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితమే బదౌని జిల్లాలోని ఉఘాటిలో 50 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన… Read More
ఏపీలో కరోనా అప్డేట్... కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 114 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్… Read More
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...తెలంగాణలో తొలిరోజు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్నవారిలో 20 మందిల… Read More
డీజీపీ చెప్పింది నిజమే .. బండారం బయటపడుతుంటే నారా వారి నరాల్లో వణుకు : చంద్రబాబు పై మంత్రి అనిల్ ఫైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల పై జరుగుతున్న దాడులకు,విగ్రహం విధ్వంసాలకు వెనుక రాజకీయ ప్రమేయం ఉందని, టిడిపి ,బిజెపి నేతల హస్తం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ… Read More
0 comments:
Post a Comment