కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. తొలుత ఎంపిక చేసిన వారికి మాత్రమే టీకా ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రాలు/ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ కూడా నిర్వహించారు. దేశంలో రూపొందించిన కోవీషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇప్పటికే అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/390Oe1S
తొలి కరోనా టీకా ఈటల రాజేందర్కే.. ఈ నెల మూడో వారం నుంచి వ్యాక్సినేషన్..
Related Posts:
కర్ణాటక ఉప ఎన్నికలు, బీజేపీ హవా ! సీ ఓటర్స్ సర్వే ఫలితాలు, గుడ్డికన్నా మెల్లమేలు, ఓటర్లు !బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శాసన సభ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? అనే విషయం … Read More
బీజేపీ ఎంపీ నోటి దూల:కార్ల విక్రయాలు తగ్గితే..మరి రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఎందుకవుతోంది..బాధ్యతయుతమైన పదవీలో ఉన్న నేతలు అలాగే నడుచుకోవాలి. కానీ కొందరు ఇటీవల నోరుజారుతున్నారు. లైంగికదాడులపై నోటిదూల చూపిస్తున్నారు. మరికొందరు పెరుగుతున్న ఉల్ల… Read More
కేటీఆర్ వ్యాఖ్యలపై సవాల్ విసిరిన బీజేపీ...!కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పంద… Read More
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిరసన, సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలని, నియామకాల్లోనూ...టీఎస్ఆర్టీసీ సమ్మె నిర్వహించిన సమయంలో విధులు నిర్వర్తించిన తాత్కాలిక డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. పోరుగడ్డ ఓరుగల్లులో నిరసన చేపట్టారు. తమకు సర్వీస్ స… Read More
దిశ ఎఫెక్ట్ : బస్సుల్లో సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు..దేశంలో దిశ సంఘటన పెను మార్పులను తెస్తోంది. ఆయా రాష్ట్రాల్లో మహిళల భద్రతకోసం పలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పోలీసుల నిఘాను పెంచడంతోపాటు మహిళల్లో అ… Read More
0 comments:
Post a Comment