లండన్/న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. బ్రిటన్లో కరోనా స్టెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోరిస్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు బోరిస్ జాన్సన్.. భారత గణతంత్ర దినోత్సవ వేడులకు భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pQA4Hn
బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు: గణతంత్ర వేడుకలకు అతిథి లేనట్లేనా?
Related Posts:
దీనంగా దత్తత తీసుకుంటారు..! దారుణమైన దందా చేయిస్తున్నారు దరిద్రులు..!!జగిత్యాల/హైదరాబాద్ : ముక్కుపచ్చలారని అనాథ బాలికలను పెంచుకుంటామంటూ దత్తత తీసుకుంటారు! వారిని తీసుకొచ్చి తమ పిల్లలుగా తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. వారి… Read More
మసూద్ అజార్పై ఐక్యరాజ్యసమితి ఆంక్షల విధింపునకు చైనా గ్రీన్ సిగ్నల్..?పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఆంక్షలు విధించాలని పలు దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిపై ఒత… Read More
టిటిడిలో కొత్త ఫైట్: ఛైర్మన్ వర్సెస్ ఈవో ..సెలవులో సింఘాల్ : జేఈవో మాత్రం కదలరు..!తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త వివాదం మొదలైంది. ఇప్పుడు వివాదం ధర్మకర్తల మండలి..ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. ధర్మకర్తల మండ… Read More
జిమ్ చేస్తే జీవం పోయింది..!హైదరాబాద్ : అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే చేసే పని ఏదైనా హద్దు దాటితే అనర్థానికి దారి తీస్తుంది. ఇలాగే ఫిట్నెస్ పెంచుకునేందుకు ఓ యువకుడు… Read More
నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనను మింగేసింది సైకో శ్రీనివాసరెడ్డినే .. పోలీసుల వెల్లడిఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అభం శుభం తెలియని బాలికలు ఒక ఉన్మాది ఘాతుకాలకు బలైపోయారు. ఊర్లోనే అందరి మధ్య తిరుగుతున్న ఓ మానవ మృగం లైంగిక దాడులతో పాటు… Read More
0 comments:
Post a Comment