మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . టీడీపీ ప్రజా చైతన్య యాత్ర అంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రజా చైతన్య యాత్రపై 17 మంది మంత్రులు ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు చెయ్యటం అందుకు నిదర్శనం అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎవరెన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SLv1KP
టీడీపీ యాత్రతో వైసీపీలో వణుకు పడుతుంది : లోకేష్
Related Posts:
చంద్రబాబు..నమ్మారు-మునిగారు: పవన్..లగడపాటితో సహా వారంతా : టీడీపీ నేతల నోట నిజాలు..!ఏపీలో ఘోర పరాజయం తరువాత టీడీపీ సీనియర్లు కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పెడుతున్నారు. పార్టీ ఓడితే బాధలేదు..కానీ, ఈ రకంగా ఓడటం జిర్ణించుకోలేక… Read More
జగన్కు కేసీఆర్ గ్రాండ్ వెల్కం : ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు : గవర్నర్తో సుదీర్ఘ భేటీఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తొలి సారి జగన్ హైదరాబాద్ వచ్చారు. తొలుత గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయనతో సుదీర్ఘ సమావేశం జ… Read More
మెగా బ్రదర్స్ కి అచ్చి రాని రాజకీయం..! ప్రశ్నగా మిగిలిపోనున్న పవన్ ప్రయాణం..!!పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలారు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉస… Read More
జూ.ఎన్టీఆర్ జూలు విధించాల్సిన టైం వచ్చింది.!పార్టీని నిలబెట్టే సత్తా యంగ్ టైగర్ దే అంటున్న శ్రేణులు.2019 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్షరాలా 23 సీట్లు గెలుచుకుంది. వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా అదే 23 కావడం యాదృచ్ఛికం. జన్మ… Read More
రాహుల్కే పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు, సీడబ్ల్యూసీలో ఏం జరిగిందంటే ?న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సమావేశం (సీడబ్ల్యూసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.… Read More
0 comments:
Post a Comment