Thursday, August 29, 2019

కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ భూములు అమ్మి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం..!

హైదరాబాద్ : పాలమూరు జిల్లాను పాలు గారే జిల్లాగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామంటూ భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లో విలువైన భూములు అమ్మి పాలమూరు ఎత్తిపోతల పథకం ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలకుల దెబ్బతో కరవుతో అల్లాడుతున్న వలసల జిల్లా పాలమూరు దశదిశ మార్చుతానని ప్రకటించారు. గోదావరి - క‌ృష్ణా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PlpPO4

Related Posts:

0 comments:

Post a Comment