జమ్ము కశ్మీర్లో ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఆక్టోబర్ 31 నుండి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగనుంది. కొత్తగా ఎర్పడిన కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం 10 నుండి 15 నెలల కాలం పడుతుందని ఎన్నికల కమీషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34dKWp1
Thursday, August 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment