బెంగళూరు: కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపిన రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వాలని కర్ణాటక హై కోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 300 కేజీల బంగారు బిస్కెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టు దృష్టికి రావడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zpGKUT
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, 300 కేజీల బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వండి, హై కోర్టు !
Related Posts:
వైసీపీ ఎమ్మెల్యేకు తహసీల్దార్ అల్టిమేటం:జాయింట్ కలెక్టర్..ప్రజల సాక్షిగా: ఎమ్మెల్యే..ఎక్కడైనా అధికారులు అధికారంలో ఉన్న వారు షాక్లు ఇస్తారు. కానీ, ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే..అందునా జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఏకంగా ఒక తహ… Read More
స్టూడెంట్స్ \"గలీజు\" దందా.. చదువుకుంటూనే పాడు పని..!పెద్దపల్లి : కొందరు విద్యార్థులు దారి తప్పుతున్నారు. చదువుకుంటూ వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. చెడుదారిలో పయనిస్తూ అందమైన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటు… Read More
పవన్ కళ్యాణ్ టార్గెట్ ఫిక్స్: జగన్ పాలన పైన జనసేనాని అంచనాలివే : తాజాగా కొత్త వ్యూహంతో..!జనసేన అధినేత ఎన్నికల్లో ఓటమి పైన ఆలోచన కంటే..భవిష్యత్ మీదే దృష్టి పెట్టారు. జరిగిన నష్టం కంటే..జరగాల్సి న మేలు పైనే ఆలోచన చేస్తున్నారు. అంద… Read More
వైద్యరంగంలో మరో ముందడుగు: చర్మం నుంచి గుండె సంబంధిత అవయవాల సృష్టివాషింగ్టన్ : సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతో వృద్ధి చెందింది. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు చర్మం నుంచి గు… Read More
అక్బరుద్దీన్ కేసులో కోర్టు చెబితే కానీ కదలని పోలీసులు, కేసు నమోదు కరీంనగర్ ఖాకీలుహైదరాబాద్ : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలపై కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ పోలీసుల్లో కదలిక రాలేదు. 15 నిమిషాల వ్యాఖ్యలపై బీజేపీ, ఆరెస్… Read More
0 comments:
Post a Comment