రెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అయితే పట్టుబడిన ఈ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు టీటీడీ చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KObFTh
భారీగా పట్టుబడ్డ బంగారంపై ఎన్నో అనుమానాలు..మిస్టరీ చేధనలో అధికారులు
Related Posts:
వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుంది: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్… Read More
వైసీపీలా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు , వైసీపీ ఓటమి తధ్యం : పంచాయతీ వార్ పై టీడీపీపంచాయతీ వార్ పై టీడీపీ ధీమాతో ఉంది . టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లతో బిజీ అయ్యారు … Read More
రెండు, మూడు రోజుల్లో ఆ పని పూర్తి చెయ్యండి .. ఇళ్ళ పట్టాల పంపిణీపై సీఎం వైఎస్ జగన్ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు' పై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి స్థలం కోసం దరఖాస్త… Read More
10 కోట్లను దాటిన కరోనా కేసులు: 22 లక్షలకు చేరువగా మరణాలు: తల్లడిల్లుతోన్న అగ్రరాజ్యంఅమెరికా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తూనే ఉంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణా… Read More
డీజీపీ సవాంగ్ నిజాయితీపరుడు, సమర్ధుడు- సిబ్బంది తప్పులతోనే రప్పించాం- హైకోర్టుఏపీలో కింది స్ధాయి సిబ్బంది చేసిన ఓ తప్పిదం కారణంగా హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్ను న్యాయస్ధానంలో హాజరుకావాలని పిలిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన … Read More
0 comments:
Post a Comment