గుంటూరు : అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆయనకు చెందిన బైక్ షోరూమ్లో వాహన విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగుచూసింది. రిజిస్ట్రేషన్ తదితర సేవలకు గాను కస్టమర్ల నుంచి దాదాపు 80 లక్షల మేర వసూలు చేశారు. అయితే వాటిని ప్రభుత్వ ఖాతాలో జమచేయడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33GFs5F
కోడెల తనయుడిపై మరో కేసు.. 80 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండి..!
Related Posts:
ఒకే యువతి... మారు పేర్లతో యువకులకు వల... పెళ్లి పేరుతో మోసాలు...ఒకే యువతి... రకరకాల పేర్లు... బాగా సెటిలైన యువకులకు పెళ్లి పేరుతో గాలం వేసి డబ్బులు గుంజడం ఆమెకు అలవాటు. ఇప్పటికీ ఐదు పెళ్లిళ్లు చేసుకుని... ఆ ఐదుగురి… Read More
రాజధానిగా అమరావతి కోసం కౌంటర్ దాఖలు నిర్ణయం ... జనసేన నేతలతో పవన్కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో జనసేన పార్టీ మొదటి నుండి రాజధాని అమరావతికి మద్దతుగా నిలబడింది. రాజధాని అమరావతి రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ పోర… Read More
\"సుశాంత్ సింగ్ హత్యకు గురయ్యాడు\" డాక్టర్లు చెబుతుండగా విన్నాను: ఆ వ్యక్తి సంచలన వ్యాఖ్యలుసుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగి అన్ని ఆధారాలను సేకరిస్తూ విచారణ చేస్తోంది. పల… Read More
విషాదం... ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య...పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రి పైనుంచి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అతని మానసిక స్థిత… Read More
Fact Check:గాంధీజీతో ఉన్న ఈ బాలుడు ఎవరు..స్వామి ఆత్మానందేనా..?శుక్రవారం రోజున స్వామి ఆత్మానంద్ వార్షికోత్సవం జరిగింది. ఈ సమయంలో ఆయన జీవితం గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో మరియు ఇతర వెబ్సైట్స్లో వచ్చాయి. అయ… Read More
0 comments:
Post a Comment