ఢిల్లీ : టాలెంట్ ఉంటే చాలు ప్రోత్సహించడానికి వెనుకడుగు వేయబోరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలా బీజేపీలో ఎంతోమంది యువకులను గుర్తించి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్లిచ్చి గెలిచేలా చేశారు. యువ నేతలను గుర్తించే పనిలో పడ్డ మోడీ ఆ మేరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆ క్రమంలో ప్రతిభ చాటే నాయకులను అభినందించడంలోనూ ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ypm6TI
లోక్సభలో చప్పట్ల మోత.. మోడీ ప్రశంసలు.. లడఖ్ యువ ఎంపీ మాట్లాడుతుంటే..!
Related Posts:
ఫౌచీ పనికిమాలిన సైంటిస్ట్, ఆ ఇడియట్ మాట వినుంటే 5లక్షల మంది చచ్చేవారు: ట్రంప్ ఫైర్అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన నోటికి పని చెప్పే ప్రక్రియను ముమ్మరం చే… Read More
ఏపీలో కరోనా: అరుదైన రికార్డు - 94.9శాతంతో దేశంలోనే టాప్ - మరింత తగ్గిన కొత్త కేసులుకరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సాధించింది. కేసుల పరంగా దేశంలోనే టాప్-2 స్థానంలో ఉన్న ఏపీ.. రికవరీల్లో మాత్రం ఎవరికీ అందనంత ఎత… Read More
స్లిప్పర్ విసిరిన దుండగుడు: తేజస్వి ఒడిలో పడిన పాదరక్ష.. నో కామెంట్..బీహర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్కు నిరసన సెగ తగిలింది. ఔరంగబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం తేజస్వి… Read More
దసరాకి ఆర్టీసీ బస్సులు నడపకపోవడం ప్రభుత్వ వైఫల్యం.!ప్రజా సమస్యల పట్ల ఏపి సర్కార్ కు జనసేన సూచన.!అమరావతి/హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థపై జనసేన పార్టీ స్పందించింది. దసరా, దీపావళి వంటి పవిత్రమైన పండుగలను జరుపుకోవడానికి ప్రజలు పెద్దఎత్తున స్వస్థలాల… Read More
నితీశ్ వెంట రానీ బీజేపీ ఓటర్లు.. 2010తో పోలిస్తే సగానికి తగ్గిన శాతం.. కారణాలివే..బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ లోక్నీతి-సీఎస్డీఎస్ బీహర్ ఓపినీయన్ పోల్ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నితీశ్పై ప్రజాధరణ తగ్గినా.. ఆయనే ప్రత్యామ్నాయం… Read More
0 comments:
Post a Comment