బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ లోక్నీతి-సీఎస్డీఎస్ బీహర్ ఓపినీయన్ పోల్ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నితీశ్పై ప్రజాధరణ తగ్గినా.. ఆయనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటం.. పాశ్వాన్ మృతితో బీహరీలు నితీశ్కే మొగ్గుచూపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tc5gTq
Tuesday, October 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment