Tuesday, October 20, 2020

నితీశ్ వెంట రానీ బీజేపీ ఓటర్లు.. 2010తో పోలిస్తే సగానికి తగ్గిన శాతం.. కారణాలివే..

బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ బీహర్ ఓపినీయన్ పోల్ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నితీశ్‌పై ప్రజాధరణ తగ్గినా.. ఆయనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటం.. పాశ్వాన్ మృతితో బీహరీలు నితీశ్‌కే మొగ్గుచూపుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tc5gTq

Related Posts:

0 comments:

Post a Comment