Friday, December 25, 2020

నితీశ్‌కు బీజేపీ ఊహించని షాక్‌- కాషాయం గూటికి ఆరుగురు ఎమ్మెల్యేల జంప్‌

బీహార్ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టిన బీజేపీ తాజాగా ఆయనకు షాకిచ్చింది. జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. అయితే ఇది బీహార్లో కాదు అరుణాచల్ ప్రదేశ్‌లో. దీంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో నితీశ్‌కు ఇది భారీ షాక్‌గా మారింది. గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o1SggZ

Related Posts:

0 comments:

Post a Comment