Wednesday, August 14, 2019

ఆంధ్రాకు కేసీఆర్ వరాలపై లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో సరిగా వర్షాలు లేక ఉంటే .. ఆంధ్రాకెళ్లి వరాలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తీరు కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుగా ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5NCLp

Related Posts:

0 comments:

Post a Comment