హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో సరిగా వర్షాలు లేక ఉంటే .. ఆంధ్రాకెళ్లి వరాలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తీరు కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుగా ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5NCLp
ఆంధ్రాకు కేసీఆర్ వరాలపై లక్ష్మణ్ ఫైర్
Related Posts:
సీఎం జగన్ కు బాలయ్య లేఖ- ఆ జిల్లా కావాలంటూ...స్వతహాగా తన అభిమాని అయిన సీఎం జగన్ తో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఎక్కువగా మాట్లాడినట్లు, ఆయన గురించి స్పందించినట్లు ఎక్కడా కనిపించరు. వైస… Read More
ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్లో జీతాలు: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలుఅమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… Read More
కారులో భర్త, మరో మహిళ: అఫైర్ ఉందని భార్య నడిరోడ్డుపై రచ్చ రచ్చ (వీడియో)దేశ వాణిజ్య రాజధాని ముంబై పెడెర్ రోడ్డులో ఓ వివాహిత హల్ చల్ చేశారు. నడిరోడ్డుపై తన భర్త రెంజ్ రోవర్ కారు ఆపారు. కారు ఛేజ్ చేసి మరీ హంగామా చేశారు. అయిత… Read More
రాజస్తాన్ సంక్షోభం : సచిన్ పైలట్ క్యాంప్ ఇన్సైడ్స్ ఇవే... ఉత్కంఠ రేపుతున్న రాజకీయం..నెల రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల సమయంలో రాజస్తాన్లో కనిపించిన క్యాంపు రాజకీయాలు మరోసారి తెర పైకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో జ్యోతిరాధిత్య సింధియా తరహాలో… Read More
మరోసారి ఓరుగల్లు వస్తా, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: నిజామాబాద్ ఎంపీ అర్వింద్వరంగల్లో చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. కేసీఆర్, ఇతర నేతలపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, త్వరలోనే వర… Read More
0 comments:
Post a Comment