హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో సరిగా వర్షాలు లేక ఉంటే .. ఆంధ్రాకెళ్లి వరాలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తీరు కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుగా ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5NCLp
ఆంధ్రాకు కేసీఆర్ వరాలపై లక్ష్మణ్ ఫైర్
Related Posts:
మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు, అందుకే కేసీఆర్ ఇచ్చారు: ఎర్రబెల్లిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పదవుల విషయంలో తనను మోసం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం ఆరోపించారు. గత … Read More
విజయమ్మ ఓడినచోటే.. విశాఖపై వైసీపీ ప్రత్యేక దృష్టి, గంటాపై నిన్నటి టీడీపీ నేత, పది కొత్త ముఖాలువిశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఎక్కువచోట్ల సిట్టింగ్లు పోటీ చేయనున్నారు. పార్… Read More
జగన్ మీడియాకు జనసేన కౌంటర్: 'వైసీపీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దాం'అమరావతి: ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దామని జనసేనాని పవన్ కళ్యాణ… Read More
బడ్జెట్ అంకెల గారడే ... కేసీఆర్ పద్దుపై విక్రమార్క విసుర్లుహైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడ్జెట్ అంకెల గారడీ అని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అప్పులను కూడా ఆదాయంగా చూపించి మభ్యపెట్టారని మండిపడ్డారు. మ… Read More
సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తారేమో, నేను కోరిన గన్మెన్లనే ఇవ్వండి: వైసీపీలో చేరిన ఆమంచిఒంగోలు: కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రవీణ్ను కలిశా… Read More
0 comments:
Post a Comment