హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడ్జెట్ అంకెల గారడీ అని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అప్పులను కూడా ఆదాయంగా చూపించి మభ్యపెట్టారని మండిపడ్డారు. మళ్లీ అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeXiYm
బడ్జెట్ అంకెల గారడే ... కేసీఆర్ పద్దుపై విక్రమార్క విసుర్లు
Related Posts:
ఉద్యోగాల జాతర : కొత్తగా 14 నోటిఫికేషన్లు: నెలాఖరు లోగా జారీకి నిర్ణయం..!ఏపిలో ఎన్నికల ఏడాది కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ కోసం 21 ప్రకటనలు జారీ చేసిన ఆంధ్ర ప్రదే… Read More
అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలని ఎరిక్సన్ పిటిషన్, విదేశాలకు పారిపోకుండా చూడండిన్యూఢిల్లీ: ఆర్.కామ్ చైర్మన్ అనిల్ అంబానీని అరెస్టు చేయాలని స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండోసా… Read More
అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీర… Read More
ఆంధ్రా పప్పూజీ! జోకర్ ఎవరో అందరికీ తెలుసు: లోకేష్కు ఏపీ బీజేపీ దిమ్మతిరిగే కౌంటర్అమరావతి: బీజేపీ (భారతీయ జనతా పార్టీ)పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. బీజేపీని భారతీయ జోకర… Read More
ఊహించని ట్విస్ట్: మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు! చంద్రబాబు చెప్పిందే జరిగిందిఅమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు శుక్రవారం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పట… Read More
0 comments:
Post a Comment