ఒంగోలు: కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రవీణ్ను కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని తాను సూచించిన వారిని తనకు గన్మెన్లుగా ఇవ్వాలని కోరారు. అలాగే, చీరాల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు, తన కార్యకర్తలపై దాడి విషయాలను ఎస్పీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ErvISh
సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తారేమో, నేను కోరిన గన్మెన్లనే ఇవ్వండి: వైసీపీలో చేరిన ఆమంచి
Related Posts:
నాడు జగన్తో దురుసుగా..నేడు బదిలీ: ఏ ఒక్కరినీ వదలని ముఖ్యమంత్రి: తాజా నిర్ణయాల వెనుక..!ముఖ్యమంత్రి జగన్ ఏ ఒక్కరినీ వదలటం లేదు. గత ప్రభుత్వ హయాంలో నాటి పాలకుల కోసమే అన్నట్లుగా పని చేసిన అధికారులను ఒక్కొక్కరినీ కీలక విభాగా… Read More
మామడి పండు కోసం మర్డర్... ఐదేళ్ల బాలుడిని కళ్లలో పోడిచి చంపిన మరో బాలుడు...!చిన్న పిల్లల మధ్య ఓ మామిడి పండు తగాదా సృష్టించింది. దీంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు. పిల్లలు ఆడుకునే సమయంలో చెలరేగిన ఘర్షనలో తోటి స్నేహితుడి కళ్లు,… Read More
భళా రాజ్యవర్ధన్ భళా: ఏకాగ్రతకు ఓ ట్రిక్ సూచించిన ఎంపీ..వీడియో వైరల్ప్రముఖులు ఏమి చేసినా అది పెద్ద వార్తే అవుతుంది. ఇక ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల వ్… Read More
జలపాతం కాదు, కుండపోత వర్షం లేదు.. ఏసీ కోచ్లో వరదలా నీరు.. వైరల్ వీడియోబెంగళూరు : ఇళ్లల్లో ఏదో మూల నీరు లీకేజీ ఐతే తట్టుకోలేము. ఇంటిలోనే ఉంటాము కాబట్టి ఏదో విధంగా అడ్జెస్ట్ అవుతుంటాము. ఇక వర్షాకాలం వరద నీరు ఇబ్బంది పెట్టి… Read More
బ్యాంక్ రుణాలు ఎగవేత దారులకు చెక్..! దేశవ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగ్గొట్టే వారి పట్ల సీబీఐ కొరడా ఝళిపించబోతోంది. 1,139 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ భారీ డ… Read More
0 comments:
Post a Comment