హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రకటించింది. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సమాచార కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద ఇందుకోసం స్టూడెంట్స్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZuVihD
ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!
Related Posts:
ఆంధ్రప్రదేశ్లో యురేనియం తవ్వకాలు: 'పొలాలు బీడువారుతున్నాయి... మనుషులకు వింత రోగాలొస్తున్నాయి'యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించింది. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో యురేనియం … Read More
LICలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే ఇన్ష్యూరెన్స్ ఏజెంట్ పోస్టుకు అప్లయ్ చేసుకోండిలైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇన్ష్యూరెన్స్ ఏంజెంట్స్ పోస్టులను భర్తీ చేయ… Read More
కేరళలో బర్డ్ ఫ్లూ భయం .. అలెర్ట్ అయిన ప్రభుత్వం .. రాష్ట్ర విపత్తుగా ప్రకటన .. హైఅలెర్ట్కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాక క… Read More
ఓరుగల్లులో కదం తొక్కిన తెలంగాణా కాషాయ దళపతి బండి సంజయ్ .. భారీ ర్యాలీ తో పాటు కీలకనేతల చేరికలుతెలంగాణ కాషాయ దళపతి బండి సంజయ్ పర్యటన ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లాలో కొనసాగింది. అడుగడుగునా పోలీసులు బండి సంజయ్ పర్యటనకు అడ్డుతగిలినప్పటికీ, రెట్టించిన … Read More
జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం: వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదున్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్కు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కర్నాల్, ముంబై, చెన్నై, కోల్కతాలలో 4 ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్ల(జీఎంఎస్… Read More
0 comments:
Post a Comment