వైసిపి అధినేత అనుమానం నిజమని తేలింది. ఎన్నికల సమయంలో వైసిపి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపి అధికారుల మీద పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కోర్టులోనూ కేసు దాఖలు చేసారు. అందులో ప్రభుత్వ తరపు న్యాయవాది ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. దీని పైన కోర్టు పూర్తి స్థాయి సమాచారం కోరింది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Zw0vG2
వైసిపి అనుమానమే నిజమైంది : అంగీకరించిన ప్రభుత్వం : పూర్తి సమాచారానికి కోర్టు ఆదేశం ...!
Related Posts:
కరువు కష్టాలకు చెక్.. కర్నాటకలో రూ.88 కోట్లతో క్లౌడ్ సీడింగ్..బెంగళూరు : కరువును ఎదుర్కొనేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో సర్కారు అప్రమత్త… Read More
నాడు నిలబెట్టిందే నేడు కూలదోస్తోందా: యూపీ ఫలితాలతోనే మోడీ భవితవ్యం..అంతుచిక్కని అంచనాలుదేశవ్యాప్తంగా ఇప్పటికే 6 విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఇప్పటికే ఆయా రాజకీయపార్టీలకు పొలిటికల్ పిక్చర్ పై క్లారిటీ వచ్చేసింది. ఇక కేంద్రంలో ఏ ప్రభుత్వం వ… Read More
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
తనపై అసభ్య ఆరోపణలు చేసిన వారిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్న లక్ష్మీ పార్వతితనపై అసభ్య ఆరోపణలు చేసిన వాడిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్నారు లక్ష్మీ పార్వతి. సోషల్ మీడియా వేదికగా లక్ష్మీ పార్వతిపై ఓ వ్యక్తి ఆమెపై … Read More
తన నియోజకవర్గంలో రీపోలింగ్పై స్పందించిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డితిరుపతి: రాష్ట్రంలో కిందటి నెల 11వ తేదీన ముగిసిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చి… Read More
0 comments:
Post a Comment