ఏపీ ప్రభుత్వంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేసిన కర్నాటక పారిశ్రామిక వేత్త వేత్త టి.వి.మోహన్దాస్ పాయి సీఎం కు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వంలోని కీలక అధికారి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి మోహన్దాస్ పాయి ఆంధ్రాలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోందని వ్యాఖ్యానించారు. చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HbYCXG
జగన్ ను అవమానించినా.. మంత్రులు చేయలేనిది..అధికారి చేసారు : ఢిల్లీకి చేరిన పంచాయితీ..ప్రధానికి సైతం..
Related Posts:
కల్యాణ్ సింగ్ మెడపై కోడ్ కత్తి:ఈసీ నివేదికను హోంశాఖకు పంపిన రాష్ట్రపతి, చర్యలు తీసుకొనేందుకే మొగ్గున్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. తన, మన, పర అనే భేదం లేకుండా ... రాజకీయ నేతలు, రాజ్యాంగబద్… Read More
దేశం తర్వాతే పార్టీ : చివరన సొంత ప్రయోజనాలని బ్లాగ్లో రాసుకొన్న అద్వానీన్యూఢిల్లీ : గాంధీనగర్ ప్రజలకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కృతజతలు తెలిపారు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ ప… Read More
అఫ్ఘానిస్థాన్లో తెగబడ్డ తాలిబన్లు : ప్రభుత్వ కార్యాలయంలో కాల్పులు, 20 మంది మృతికాబూల్ : అప్ఘనిస్తాన్లో తాలిబన్లు మరోసారి బీభత్సం సృష్టించారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. పశ్చిమ బాద్గీస్లోని మలాల్ ముర్గాబ్లో… Read More
ఇంటర్ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే : వివరణ ఇచ్చిన ఇంటర్ బోర్డుతెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తోందరేమీ లేదని స్పష్టం చేశారు బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కోల్డ్ వార్ నేపథ్యంలో పోటి పడి ఒకరి ఒ… Read More
దేశమే ఫస్ట్ భేష్ : అద్వానీ అభిప్రాయంతో ఏకీభవించిన మోదీన్యూఢిల్లీ : ఎల్కే అద్వానీ బ్లాగులో రాసుకొన్న దేశం ఫస్ట్ తర్వాతే పార్టీ అనే నినాదాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. చివరన సొంత ప్రయోజనాలు అని చెప్పి దేశం … Read More
0 comments:
Post a Comment