కోల్ కతా : దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసిందేమి లేదని విమర్శించారు. ఆ పార్టీ విధానాల వల్లే దేశం అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ఆయన బెంగాల్లోని హావ్డాలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఇంకెన్నాళ్లీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UHkJhn
కాంగ్రెస్ ముక్త్ భారత్తోనే పేదరిక నిర్మూలన : రాజ్నాథ్ సింగ్
Related Posts:
లాడెన్ ఆచూకీని పాకిస్తాన్తో పంచుకోని అమెరికా- నమ్మకం లేకే అన్న మాజీ సీఏఏ బాస్గతంలో పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబంచిన అమెరికా ఆ తర్వాత దాన్ని మార్చుకుంది. ముఖ్యంగా తీవ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తుందన్న భారత్ విమర్శలను గతంలో… Read More
హాథ్రస్: డెరెక్ ఓబ్రెయిన్ సహా టీఎంసీ అడ్డగింత, కిందపడిపోయిన ఎంపీ(వీడియో)లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. హాథ్ర… Read More
భూ వివాదాల జోలికి పోకండి .. ఆ రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టండి : వరంగల్ సీపీ వార్నింగ్వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ సీఐ ఒక భూ వివాదంలో తలదూర్చి బెదిరింపులకు పాల్పడిన నేపధ్యంలో ఆయనపై వేటు వేసి , కేసు నమోదు చేసిన విషయం తెలిసి… Read More
అంబానీని తలదన్నేలా కేసీఆర్ సంపద -మణికం ఠాకూర్ ఫైర్ -చస్తేనే దేవుడితో కొట్లాడగలమన్న జగ్గారెడ్డిఏమీ లేని స్థితి నుంచి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదనకు మరిగారని.. ఇప్పటికే దేశంలోని రాజకీయ నేతల్లో ధనికుడిగా ఉ… Read More
హైకోర్టు వ్యాఖ్యలపై సజ్జల అభ్యంతరం- కామెంట్స్ బాధాకరం- మీడియానే చిచ్చుపెడుతోందని ఆక్షేపణఏపీ హైకోర్టుకూ, వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. హైకోర్టు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తోందంటూ వైసీపీ నేత… Read More
0 comments:
Post a Comment