Friday, April 19, 2019

కాంగ్రెస్ ముక్త్ భారత్‌తోనే పేదరిక నిర్మూలన : రాజ్‌నాథ్ సింగ్

కోల్ కతా : దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసిందేమి లేదని విమర్శించారు. ఆ పార్టీ విధానాల వల్లే దేశం అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ఆయన బెంగాల్‌లోని హావ్డాలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఇంకెన్నాళ్లీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UHkJhn

Related Posts:

0 comments:

Post a Comment