Friday, April 19, 2019

జ‌యం మ‌న‌దే..మ‌న లెక్క ప‌క్కా : అమ‌రావ‌తికి త‌ర‌లి రండి : టిడిపి అభ్య‌ర్దుల‌తో బాబు స్పెష‌ల్ మీట్‌..

ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్న టిడిపి అధినేత చంద్ర‌బాబు..ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పోలింగ్ స‌ర‌ళి పైన దృష్టి సారించారు. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా పోలింగ్ స‌ర‌ళి గురించి స‌మాచారం సేక‌రించిన చంద్ర‌బాబు..ఇక‌, నేరుగా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పార్టీ అభ్య‌ర్దులతో స‌మీక్ష‌కు సిద్ద‌మ‌య్యారు. గెలుపు ఖాయ‌మ‌ని చెబుతూనే..అమ‌రావ‌తికి త‌ర‌లి రండి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GpDVWJ

0 comments:

Post a Comment