టెక్నాలజీ విపరీతంగా పెరిగిన నేటి రోజుల్లో సోషల్ మీడియా సామాన్యులకే కాదు అటు ప్రభుత్వాలకు తలనొప్పులు తెచ్చి పెడుతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చేసిన చట్టంతో ఏపీలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zbakfn
సోషల్ మీడియాలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయని దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ .. ప్రకటన విడుదల
Related Posts:
ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు: లక్షకు చేరువలో, ఎక్కువే కోలుకున్నారుఅమరావతి: ఆంధ్రరాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నా… Read More
మన దేశం మన యాప్: డైలీ హంట్ నుంచి వీడియో యాప్ జోష్..సెప్టెంబర్ 9న ఆవిష్కరణ..ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ సరికొత్త షార్ట్ వీడియో యాప్ను తీసుకొస్తోంది. ఈ యాప్ పేర… Read More
Mongoose vs Snake:ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి...షేక్ అయిపోతారు..!ఎవరైనా ఇద్దరికీ పడకపోతే వారిని పాము ముంగీసలతో పోలుస్తాం. ఒకరు పామైతే మరొకరు ముంగీస అని అంటాం. ఇలా ఎందుకంటామంటే ఈ రెండిటి మధ్య ఉన్న వైరం అలాంటిది. అందు… Read More
షాకింగ్ : యాంటీబాడీస్తో నో గ్యారెంటీ... కరోనాపై సంచలన విషయాలు చెప్పిన సైంటిస్టులు...భారత్లో కరోనా కేసుల సంఖ్య 43 లక్షలు దాటింది. ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా... మరోవైపు రికవరీ రేటు కూడా బాగానే ఉంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్నవారి… Read More
చైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటనభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి తూటాలు పేలిన ఘటన మరువకముందే.. డ్ర… Read More
0 comments:
Post a Comment