న్యూఢిల్లీ: కర్ణాటకలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాదితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది. వరద భాదితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు రూ. 1,029 కోట్లు కేటాయించింది. ఒడిశాకు రూ. 3, 338 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30k1BEV
కర్ణాటకకు రూ. వెయ్యి కోట్లు, ఒడిశాకు రూ. 3,338 కోట్లు, అమిత్ షా, నిర్మలా సీతారామన్ !
Related Posts:
పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర… Read More
శ్రీవారి ఆస్తులపై టీటీడీ ఛైర్మన్ మరో కామెంట్: ఆ దిశగా కసరత్తు చేస్తున్నామంటూ: అన్ని వివరాలూతిరుపతి: తమిళనాడులో అన్యాక్రంతమౌతున్నాయని అనుమానిస్తోన్న శ్రీవారికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకం వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై తీవ్… Read More
ఏపీలో సచివాలయ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్- రాతపరీక్షల తేదీలపై క్లారిటీ..ఏపీలో ఖాళీగా ఉన్న సచివాలయ ఉద్యోగాల భర్తీకి త్వరలో రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రాతపర… Read More
2020లో అన్నీ విపత్తులే: భూమి వైపు దూసుకొస్తున్న ఐదు అత్యంత భారీ గ్రహశకలాలు: నాసారానున్న నాలుగు రోజుల్లో భూమికి అతి సమీపంలో ఐదు భారీ గ్రహశకలాలు వెళ్లనున్నట్లు ప్రముఖ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా ప్రకటించింది. ఇవి ప్రస్తుతం భూమికి… Read More
విశాఖ గ్యాస్ లీక్ ఘటన హైపవర్ కమిటీ విచారణ ... రెండో రోజు విచారణ సాగుతుందిలా!!విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను ప్రారంభించింది. నిన్నటి నుండి విచారణ జరుపుత… Read More
0 comments:
Post a Comment