న్యూఢిల్లీ: కర్ణాటకలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాదితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది. వరద భాదితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు రూ. 1,029 కోట్లు కేటాయించింది. ఒడిశాకు రూ. 3, 338 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30k1BEV
Tuesday, August 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment