48 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన తమిళనాడులోని కాంచీపురం అత్తివరద స్వామి తిరిగి అనంతపుష్కరిణిలోకి చేరుకున్నారు. శనివారం రాత్రి 12గంటలకు స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్ఛకులు ఏకంతంగా నిర్వహించారు. ఈనేపథ్యంలోనే అర్ఛకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో 48రోజుల పాటు జరిగిన అత్తివరదస్వామి ఉత్సవాలు అంత్యంత వైభవంగా ముగిశాయి. ఇక తిరిగి మరో నలబై సంవత్సరాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KDGnwk
అనంతపుష్కరిణికి చేరుకున్న అత్తివరదస్వామి.. తిరిగి 2059లో పున:దర్శనం
Related Posts:
ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటేటిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గె… Read More
గుజరాత్ లో ఆ ముగ్గురు మహిళల గురి...! ఉత్కంఠ రేపుతున్న రాజకీయ ఎంట్రీ ...!!అహ్మదాబాద్/హైదరాబాద్ : ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎన్నికల వేడి పెరిగింది. ఇక్కడ ఈ సారి జరిగే ఎన్నికల్లో అందరి చూపు ముగ్గురు మహిళలపై పడి… Read More
బీఫాం తీసుకుని టీడీపీ అభ్యర్థి జంప్? చంద్రబాబు సొంత జిల్లాలో దీనావస్థలో పార్టీ?చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ, ఏ పార్టీలో సంభవించని పరిణామాలను ఆ పార్టీ చవి చూస్తోంది. ఏరి కోరి, సర్వేలు … Read More
న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం.. ఆ తుపాకులపై నిషేధంవెల్లింగ్టన్ : న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. గత శుక్రవారం క్రైస్ట్చర్చ్ మసీదులో ఆస్ట్రేలియాకు చెందిన ఉగ్రవాది … Read More
పివిపి వ్యాఖ్యల కలకలం : జగన్ కు కొత్త ఇబ్బందులు : టార్గెట్ చేసిన టిడిపి..!వైసిపి నుండి విజయవాడ లోక్సభ అభ్యర్దిగా బరిలో ఉన్న పొట్లూరి వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా … Read More
0 comments:
Post a Comment