48 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన తమిళనాడులోని కాంచీపురం అత్తివరద స్వామి తిరిగి అనంతపుష్కరిణిలోకి చేరుకున్నారు. శనివారం రాత్రి 12గంటలకు స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్ఛకులు ఏకంతంగా నిర్వహించారు. ఈనేపథ్యంలోనే అర్ఛకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో 48రోజుల పాటు జరిగిన అత్తివరదస్వామి ఉత్సవాలు అంత్యంత వైభవంగా ముగిశాయి. ఇక తిరిగి మరో నలబై సంవత్సరాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KDGnwk
అనంతపుష్కరిణికి చేరుకున్న అత్తివరదస్వామి.. తిరిగి 2059లో పున:దర్శనం
Related Posts:
ప్రేమించినోడు మోసం చేశాడు.. ఇంటికి వెళ్లలేక చోరీల బాట.. ఓఎల్ఎక్స్ టార్గెట్గా కిలేడీ ఆటహైదరాబాద్ : ప్రేమించినోడు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోజు తీరాక వదిలించుకున్నాడు. ప్రేమికుడితో జీవితం పంచుకోవాలని ఆశపడి గుంటూరు నుంచి … Read More
టీటీడీ నిర్లక్ష్యం: ఆ కిరీటాలను ఇక చూడలేం: వాటినేం చేశాడో విని నిర్ఘాంతపోయిన అధికారులుతిరుపతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీగోవిందరాజుల స్వామి వారి కిరీటాలు చోరీకి గురైన ఉదంతం కొలిక్కి వచ్చింది. పోలీసులు కిరీటాల దొంగను అరెస్టు చేయగల… Read More
అనగనగా ఒక ఓటర్ దేవుడు.. 100 శాతం పోలింగ్.. చాలా పెద్ద కథే..!గాంధీనగర్ : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే. ఒక్క ఓటుతో గెలిచేవారుంటారు.. అదే ఓటుతో ఓడిపోయేవారుంటారు. అలా ప్రతి ఓటు డెమోక్రసీలో కౌంట్ అవుతుంది. ఒక… Read More
ఓటే నా ప్రాణం, ఓటు లేకపోవడంతో ప్రాణం వీడీన వ్యక్తి, కేరళలో ఘటనకొంతమంది ఓటు వేసిన వేయకపోయినా పెద్దగా పట్టించుకోరు, మరి పట్టణాల్లో అయితే అసలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. తాజగా గా హైద్రాబాద్ నగర ఓటర్లను ఇందు… Read More
టిడిపి..వవన్కు జేడీ షాక్: జగన్ కేసుల పై కీలక వ్యాఖ్యలు : లక్ష కోట్లు రాజకీయ ఆరోపణలే..!జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ మాజీ జేడా..జనసేన నేత లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఎనిమదేళ్ల నుండి జగన్ లక్ష కోట్లు కొల్లగొట్టా… Read More
0 comments:
Post a Comment