Wednesday, April 1, 2020

లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ శ్రీరామనవమి .. మంత్రి హరీష్ ఏం చెప్పారో తెలుసా !!

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది . ఇక పోలీసులు , ప్రజా ప్రతినిధులు ప్రజలు బయటకు రాకుండా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు . కొందరు ప్రజా ప్రతినిధులు ప్రజలకు కావాల్సిన నిత్యాసరాలను అందిస్తున్నారు. మరి కొందరు ప్రజల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/342n0VA

Related Posts:

0 comments:

Post a Comment