Saturday, August 10, 2019

కర్ణాటకలో వరదలు, నిర్మలా సీతారామన్, 1. 45 లక్షల మంది, ఆర్మీ హెలికాప్టర్లు !

బెంగళూరు: భారీ వర్షాలతో కర్ణాటకలోని అనేక జిల్లాలను వదరలు ముంచెత్తుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. కర్ణాటకలోని వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను నేరుగా కలుసుకున్న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ధైర్యం చెప్పారు. బెళగావి జిల్లాల్లోని 14 తాలుకాల్లో 327 పరిహార కేంద్రాలు ఏర్పాటు చేశారు. భాదితులకు ఆర్మీ హెలికాప్టర్లలో ఆహారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yR99CQ

Related Posts:

0 comments:

Post a Comment