ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి దరిమిలా చోటుచేసుకున్న పరిణామాలు.. సరిహద్దుల్లో యుద్ధవాతావరణం తలపిస్తున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడిచేసిన ఘటనతో ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే యుద్ధం వస్తే ఎలా ఉంటుందోనని రెండు దేశాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. యుద్ధం రాకూడదని కోరుకుంటున్నారు. ఆ క్రమంలో బుధవారం నాడు ట్విట్టర్ లో.. #SayNoToWar
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ss7Fq8
Thursday, February 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment