Friday, July 19, 2019

చెవిరెడ్డికి మూడో ప‌ద‌వి: క‌ట్ట‌బెడుతూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం: ఎందుకింత ప్రాధాన్య‌త‌...!

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి మ‌రో ప‌ద‌వి ద‌క్కింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తొలి నుండి త‌మ కుటుంబానికి అండ‌గా నిలుస్తున్న చెవిరెడ్డికి ప్రాధాన్య‌త ఇస్తున్నారు. తాజా ఎన్నిక‌ల్లో చెవిరెడ్డి చంద్ర‌గిరి నుండి వ‌రుస‌గా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వ విప్‌గా నియ‌మిస్తూ ముఖ్య‌మంత్రి గ‌తంలోనే నిర్ణ‌యం తీసుకున్నా రు. అదే స‌మ‌యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xYlu80

Related Posts:

0 comments:

Post a Comment