చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మరో పదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ తొలి నుండి తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న చెవిరెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజా ఎన్నికల్లో చెవిరెడ్డి చంద్రగిరి నుండి వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ప్రభుత్వ విప్గా నియమిస్తూ ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయం తీసుకున్నా రు. అదే సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xYlu80
చెవిరెడ్డికి మూడో పదవి: కట్టబెడుతూ సీఎం జగన్ నిర్ణయం: ఎందుకింత ప్రాధాన్యత...!
Related Posts:
చందమామ చెంతకు చంద్రయాన్ - 2.. ఆ మూడే కీలకమా?శ్రీహరికోట : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న షార్ సెంటర్ ఇంకో విజయం న… Read More
20కి 40.. సంతలో బేరం కాదు.. 20 రూపాయల కేసుకు 41 ఏళ్లుగ్వాలియర్ : 20కి 40.. ఇదేదో సంతలో బేరం కాదు. 20 రూపాయల చోరీ కేసు తేల్చడానికి 41 ఏళ్లు పట్టిన ఉదంతమిది. గ్వాలియర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్… Read More
ఎన్టీఆర్, మోదీ ఫోటోలతో సుజనా ఫ్లెక్సీలు..! ప్రత్యక్ష రాజకీయాల కోసమే బీజేపీలో చేరానన్న సుజనా..!!విజయవాడ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విజయవాడకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఆయన విజయవ… Read More
రోజానే నయం.. లోకేశ్ ను డైరెక్ట్గా తిడుతుంది: ఈ కేశినేని ఏంట్రా బాబు.. మళ్లీ మధ్యలో బుద్ద.. !!అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని మరోసారి తన ట్విట్టర్కు పని చెప్పారు. ఆదివారం ఉదయమే ఆయ… Read More
నిర్లక్ష్యమా, ప్రమాదమా.. మెట్రో రైలు డోర్ నిండు ప్రాణం మింగేసింది..!కోల్కతా : నిర్లక్ష్యమో, ప్రమాదమో ఏమో గానీ ఓ నిండు ప్రాణం మాత్రం బలైంది. మెట్రో రైలు డోర్ నిండు మనిషి ప్రాణాలు మింగేసింది. ఆ ఘటనతో స్థానిక పార్క్ స్ట… Read More
0 comments:
Post a Comment