ఢిల్లీ : గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నిర్థారించిన 12మందిని దోషులుగా ప్రకటించింది. వారికి విధించిన జీవిత ఖైదును సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. హరేన్ పాండ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3279oqN
12మంది దోషులే.. గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు..
Related Posts:
ట్విట్టర్ మార్పుతో అజిత్ ‘పవర్’ జోష్.. మనదే ప్రభుత్వం అంటూ ఉద్దవ్, వేడెక్కిన ముంబై పాలిటిక్స్మహారాష్ట్రలో రాజకీయ ఆధిపత్యం దిశగా అన్నీ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, గవర్నర్ నిర్ణయం తప్పు అని నిరూపించడానిక… Read More
నాడు కర్ణాటక, నేడు మహారాష్ట్ర.. రాజకీయాలకు ఆ హోటలే బంగారు బాతుగుడ్డు, ఎమ్మెల్యేలు, చీమ కూడా!ముంబై/బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాలకు, కర్ణాటక రాజకీయాలకు ముడిపెడుతున్న ముంబైలోని రెనైసెన్స్ పొవాయ్ హోటల్ నేడు హాట్ టాఫిక్ అయ్యింది. కొన్ని నెలల క్రిత… Read More
అందరి దృష్టీ ఆయన మీదే: మహారాష్ట్ర గవర్నర్ కోష్యారితో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీన్యూఢిల్లీ: మహారాష్ట్రలో చోటు చేసుకున్న నాటకీయ, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు.. భగత్ సింగ్ కోష్యారి. మహారాష్ట్ర… Read More
నివాస ప్రాంతాలపై కుప్పకూలిన విమానం: 19 మంది మృతిగోమా: మధ్య ఆఫ్రికా దేశమైన రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్ కాంగో)లో ఓ విమానం కుప్పకూలింది. నివాసప్రాంతాలై ఈ విమానం కూలడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్ప… Read More
వైసీపీ నేతలు కోరితే బాబు అపాయింట్మెంట్.. చంద్రబాబు కడప పర్యటన తో పొలిటికల్ హీట్ టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మూడు రోజులు కడప జిల్లా పర్యటన పై ఇప్పుడు కడప జిల్లాలో పెద్ద చర్చ జరుగుతోంది. అసలు చంద్రబాబు నాయుడు … Read More
0 comments:
Post a Comment