Friday, July 5, 2019

12మంది దోషులే.. గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు..

ఢిల్లీ : గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నిర్థారించిన 12మందిని దోషులుగా ప్రకటించింది. వారికి విధించిన జీవిత ఖైదును సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. హరేన్ పాండ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3279oqN

Related Posts:

0 comments:

Post a Comment