న్యూఢిల్లీ: లోక్సభలో గురువారం పలు బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో ఆధార్ నెంబరును గుర్తింపు కింద స్వచ్ఛంధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ ఆధార్ చట్టంలో సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆధార్ తప్పనిసరి కాదంటూ పేర్కొంది. అంతేకాదు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ ఫోను కనెక్షన్ల కోసం ఆధార్ను ఒక గుర్తింపు కార్డు కింద సబ్మిట్ చేయొచ్చంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JaLdQQ
లోక్సభలో ఆధార్ చట్టసవరణ బిల్లు పాస్...వ్యతిరేకించిన విపక్షాలు
Related Posts:
లాక్డౌన్ పొడిగించాలా? వద్దా?: వైఎస్ జగన్కు అమిత్ షా ఫోన్: కరోనా కేసులు భారీగా నమోదవుతోన్న వేళ..అమరావతి: వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1097 కరోనా వైరస్ పాజిటివ్ నమోదు కాగ… Read More
జగన్ చేతిలోనే రిమోట్ కంట్రోల్ : పవన్ కు అంతుచిక్కని బీజేపీ రాజకీయం: చంద్రబాబుతోనే బెటరా...!ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ మౌనం వెనక కారణమేంటి..? ఆంధ్రా రాజకీయాల్లో బీజేపీ మిత్రపక్షం ఎవరు పవనా.. జగనా..? బీజేపీ… Read More
10 మార్గాలు.. భారత్ కరోనా సంక్షోభం గట్టెక్కాలంటే.. ఇవి చేసి తీరాల్సిందే..!కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దేశ జీడీపీ వృద్దిరేటు 1.9శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.1991లో ఆర్థిక సం… Read More
కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా.. 80% అసింప్టమాటిక్ కేసులే.. సీఎంల ఆందోళన, పరిష్కారమిదే..కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే ఇండియాలో కేసుల సంఖ్య 27వేలకు చేరువైంది. ఆదివారం నాటికి మరణాల సంఖ్య 800 దాటింది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్… Read More
రెండే గదుల్లో 20 మంది.. 38 రోజులుగా నరకం.. ఆదుకోవాలని దండాలు..లాక్ డౌన్ ఓ కుటుంబానికి అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. శుభకార్యానికి వచ్చి 20 మంది బంధువులు తమ ఇంట్లోనే చిక్కుకుపోవడంతో ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంద… Read More
0 comments:
Post a Comment